సమ్మర్ డొనేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్న ఐసీఆర్ఎఫ్
- August 19, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), 400 మందికి పైగా వర్కర్స్కి వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, బిర్యానీతో కూడిన లంచ్ బాక్స్లను పంపిణీ చేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సనద్ వద్ద అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ వర్క్ సైట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఆర్ఎఫ్ వాలంటీర్లు, ఫేస్ మాస్కులు అలాగే యాంటీ బాక్టీరియల్ సోప్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఫ్లయర్స్ని కూడా పంపిణీ చేశారు. సమ్మర్ నేపథ్యంలో ఎండ దెబ్బ తగలకుండా తగినంత నీటిని వర్కర్స్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని ఐసీఆర్ఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!