సోషల్‌ మీడియాలో కువైట్‌ని అవమానించిన ఈజిప్టియన్‌ పౌరులు

- August 19, 2020 , by Maagulf
సోషల్‌ మీడియాలో కువైట్‌ని అవమానించిన ఈజిప్టియన్‌ పౌరులు

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, ఈజిప్టియన్‌ పౌరులపై 16 ఫిర్యాదులను నమోదు చేసింది. కువైట్‌ని అవమానించేలా నిందితులు, సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పోస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ క్వశ్చన్‌కి సమాధానంగా ఫారిన్‌ మినిస్టర్‌ షేక్‌ అహ్మద్‌ అల్‌ నాజర్‌ మాట్లాడుతూ, కైరోలోని కువైట్‌ ఎంబసీ, జనవరి 2020 నుంచి ఇప్పటిదాకా నమోదైన ఈ కేసుల వివరాల్ని ప్రస్తావించినట్లు చెప్పారు. సోషల్‌ మీడియా అలాగే శాటిలైట్‌ ఛానెల్స్‌ ద్వారా కువైట్‌పై విద్వేషం చిమ్ముతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com