కువైట్:భారత్ వెళ్లాలనుకుంటున్న వారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- October 29, 2020
కువైట్ సిటీ:కువైట్ నుంచి స్వదేశానికి చేరుకోవాలనుకుంటున్న భారతీయుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది కువైట్ లోని భారత రాయబార కార్యాలయం. లాక్ డౌన్ తర్వాత కువైట్ లోనే ఉండిపోవాల్సి వచ్చిన వారిని తిరిగి స్వదేశానికి చేర్చే లక్ష్యంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు. అయితే..వందే భారత్ మిషన్ తో ఇప్పటికే చాలా మందిని భారత్ కు తరలించగా..ఇంకా స్వదేశానికి వెళ్లాలని అనుకుంటున్న వారు కువైట్ లో ఎంత మంది ఉన్నారో ఓ అంచనాకు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ దోహదపడనుంది. భారత్ వెళ్లాలనుకునే వాళ్లంతా https://forms.gle/R12a8XDxYXfroXUaA లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. నవంబర్ 5 లోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!