3 నెలల్లో దేశం విడిచి వెళ్ళిన 83,000 మంది వలసదారులు
- January 18, 2021కువైట్: 2020 మూడో త్రైమాసికానికి సంబంధించి వెలుగు చూసిన తాజా గణాంకాల ప్రకారం మొత్తం 83,574 మంది వలసదారులు దేశం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలివి. దీంతో, లేబర్ మార్కెట్లో ప్రస్తుతం వర్క్ ఫోర్స్ 1.5 మిలియన్లకు తగ్గింది. ప్రభుత్వ ఏజెన్సీల్లో 29 శాతం మంది కంటే తక్కువ వలసదారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 65 శాతం మంది ఎడ్యకేషన్ హెల్త్ తదితర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. కాగా, బిజినెస్ సెక్టార్లో కువైటీల సంఖ్య 4,248కి పెరిగింది. డొమెస్టిక్ వర్కర్స్ విభాగంలో తగ్గుదల గణనీయంగా కనిపించింది. మొత్తం 7385 మంది డొమెస్టిక్ వర్కర్స్ తగ్గారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్