షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి 14 రోజులకు ఓసారి కరోనా టెస్ట్
- January 18, 2021యూఏఈ: ప్రతి 14 రోజులకు ఓ సారి కరోనా టెస్ట్ (పిసిఆర్) చేయించుకోవాల్సిందిగా షార్జా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సూచించడం జరిగింది. ఈ మేరకు షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఓ సర్కులర్ జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ సర్క్యలర్ నిబంధన వర్తించదు. ఎస్పిఇఎ హెడ్ క్వార్టర్ని సందర్శించే క్రమంలో ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టాఫ్ పిసిఆర్ నెగెటివ్ రిజల్ట్ని సమర్పించాలి. అది కూడా, 72 గంటల ముందు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. తమామ్ వేదికను అప్డేట్ చేసుకోవాల్సింది కూడా ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్కి సూచించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు