రైతులు,పేద‌ల‌కు ఏం చేస్తున్నారో చెప్ప‌లేదు: చంద్రబాబు

- February 01, 2022 , by Maagulf
రైతులు,పేద‌ల‌కు ఏం చేస్తున్నారో చెప్ప‌లేదు: చంద్రబాబు

అమరావతి: కేంద్ర బ‌డ్జెట్ ఆశాజ‌న‌కంగా లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర‌బ‌డ్జెట్ పై చంద్ర‌బాబు మాట్లాడుతూ…. రైతులు, పేద‌ల‌కు ఏం చేస్తున్నారో చెప్ప‌లేద‌న్నారు. న‌దుల అనుసంధానంపై ప్ర‌ణాళిక‌లు స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. వేత‌న జీవుల‌కు మొండిచేయి చూపార‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించ‌డంలో వైస్సార్సీపీ విఫ‌ల‌మైంద‌న్నారు.28 మంది వైస్సార్సీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com