ట్రావెల్ నిబంధనల ఎత్తివేత: తొలి రోజు 23,000 మంది ప్రయాణీకులు
- February 21, 2022
కువైట్: అన్ని ఎంట్రీ నిబంధనలు ఎత్తివేశాక కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి రోజు సుమారు 23,000 మంది ప్రయాణీకులు 210 విమానాల్లో ప్రయాణించడం జరిగింది.ఇందులో 13,000 డిపాచ్యూర్స్ కాగా, 10,000 అరైవల్స్ వున్నాయి. వ్యాక్సినేషన్ పొందనివారికి సైతం ఎంట్రీకి అనుమతిస్తూ కువైట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో, వివిధ దేశాల నుంచి ప్రయాణీకులు వస్తున్నారు. ప్రధానంగా కోవాగ్జిన్ వేసుకున్న భారతీయులకు కువైట్ ఎంట్రీ నుంచి ఊరట లభించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!