గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- August 07, 2022
మనామా: గాజా పై ఇజ్రాయిల్ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని బహ్రెయిన్ పేర్కొంది. ఈ దాడి కారణంగా ఎంతో అమాయకులు బలయ్యారు అని ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా చర్చలతో ఈ దాడులను అరికట్టండి అని సైతం తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









