యూఏఈలో కొత్తగా 345 కరోనా కేసులు

- October 14, 2022 , by Maagulf
యూఏఈలో కొత్తగా 345 కరోనా కేసులు

యూఏఈ: యూఏఈ లో కరోనా ఎఫెక్ట్ స్వల్పంగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 345 కరోనా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇప్పటికీ దాని ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గురువారం 1,62, 422 టెస్ట్ లు చేశారు. కరోనా కారణంగా ఎలాంటి డెత్స్ నమోదు కాలేదు. తాజాగా నమోదైన కేసులతో కలిపి 1,032,522 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,011,464 మంది కోలుకున్నారు. 18,712 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 2,346 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com