తర్వలోనే అబుధాబిలో డ్రోన్స్ ద్వారా పార్సల్స్ డెలీవరీ
- October 14, 2022
అబుధాబి: త్వరలోనే అబుదాబి సిటీలోని పలు ప్రాంతాల్లో పార్సిల్స్ అందజేసేందుకు డ్రోన్స్ వినియోగించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్, స్కైగో, ఏడీ పోర్ట్స్ కంపెనీలను సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాయి. ఈ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే అబుదాబిలోని పలు ప్రాంతాలకు డైరెక్ట్ గా డ్రోన్స్ ద్వారా ఫుడ్, మెడిసిన్, డాక్యుమెంట్స్ ను డెలివరీ చేయవచ్చు. మొదటగా తక్కువ దూరంలో పార్సిల్స్ ను డెలివరీ చేసేందుకు ట్రయల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దూర ప్రాంతాలకు కూడా డ్రోన్స్ వినియోగించనున్నారు. ఈ సేవల ద్వారా కస్టమర్లకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని ఏడీ పోర్ట్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ నౌరా అల్ ధాహెరి చెప్పారు. భవిష్యత్ లో లాజిస్టిక్స్ లో డ్రోన్స్ దే కీలక పాత్ర కానుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









