తర్వలోనే అబుధాబిలో డ్రోన్స్ ద్వారా పార్సల్స్ డెలీవరీ
- October 14, 2022
అబుధాబి: త్వరలోనే అబుదాబి సిటీలోని పలు ప్రాంతాల్లో పార్సిల్స్ అందజేసేందుకు డ్రోన్స్ వినియోగించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్, స్కైగో, ఏడీ పోర్ట్స్ కంపెనీలను సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాయి. ఈ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే అబుదాబిలోని పలు ప్రాంతాలకు డైరెక్ట్ గా డ్రోన్స్ ద్వారా ఫుడ్, మెడిసిన్, డాక్యుమెంట్స్ ను డెలివరీ చేయవచ్చు. మొదటగా తక్కువ దూరంలో పార్సిల్స్ ను డెలివరీ చేసేందుకు ట్రయల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దూర ప్రాంతాలకు కూడా డ్రోన్స్ వినియోగించనున్నారు. ఈ సేవల ద్వారా కస్టమర్లకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని ఏడీ పోర్ట్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ నౌరా అల్ ధాహెరి చెప్పారు. భవిష్యత్ లో లాజిస్టిక్స్ లో డ్రోన్స్ దే కీలక పాత్ర కానుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









