తర్వలోనే అబుధాబిలో డ్రోన్స్ ద్వారా పార్సల్స్ డెలీవరీ
- October 14, 2022
అబుధాబి: త్వరలోనే అబుదాబి సిటీలోని పలు ప్రాంతాల్లో పార్సిల్స్ అందజేసేందుకు డ్రోన్స్ వినియోగించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్, స్కైగో, ఏడీ పోర్ట్స్ కంపెనీలను సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాయి. ఈ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే అబుదాబిలోని పలు ప్రాంతాలకు డైరెక్ట్ గా డ్రోన్స్ ద్వారా ఫుడ్, మెడిసిన్, డాక్యుమెంట్స్ ను డెలివరీ చేయవచ్చు. మొదటగా తక్కువ దూరంలో పార్సిల్స్ ను డెలివరీ చేసేందుకు ట్రయల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దూర ప్రాంతాలకు కూడా డ్రోన్స్ వినియోగించనున్నారు. ఈ సేవల ద్వారా కస్టమర్లకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని ఏడీ పోర్ట్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ నౌరా అల్ ధాహెరి చెప్పారు. భవిష్యత్ లో లాజిస్టిక్స్ లో డ్రోన్స్ దే కీలక పాత్ర కానుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







