తర్వలోనే అబుధాబిలో డ్రోన్స్ ద్వారా పార్సల్స్ డెలీవరీ
- October 14, 2022
అబుధాబి: త్వరలోనే అబుదాబి సిటీలోని పలు ప్రాంతాల్లో పార్సిల్స్ అందజేసేందుకు డ్రోన్స్ వినియోగించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్, స్కైగో, ఏడీ పోర్ట్స్ కంపెనీలను సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాయి. ఈ డ్రోన్స్ అందుబాటులోకి వస్తే అబుదాబిలోని పలు ప్రాంతాలకు డైరెక్ట్ గా డ్రోన్స్ ద్వారా ఫుడ్, మెడిసిన్, డాక్యుమెంట్స్ ను డెలివరీ చేయవచ్చు. మొదటగా తక్కువ దూరంలో పార్సిల్స్ ను డెలివరీ చేసేందుకు ట్రయల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దూర ప్రాంతాలకు కూడా డ్రోన్స్ వినియోగించనున్నారు. ఈ సేవల ద్వారా కస్టమర్లకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని ఏడీ పోర్ట్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ నౌరా అల్ ధాహెరి చెప్పారు. భవిష్యత్ లో లాజిస్టిక్స్ లో డ్రోన్స్ దే కీలక పాత్ర కానుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







