ఇంధన ధరల ఎఫెక్ట్: టాక్సీ ఛార్జీలను పెంచిన అజ్మాన్ అథారిటీ
- February 02, 2023
యూఏఈ: యూఏఈ లో ఫిబ్రవరి నెలలో పెరిగిన ఇంధన ధరల ప్రభావం టాక్సీ ఛార్జీలపై పడింది. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా టాక్సీ ఛార్జీలను సవరించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.2023 ఫిబ్రవరి నెలలో ప్రయాణీకుల వద్ద కిలోమీటరుకు 1.83 దిర్హామ్లు వసూలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గత నెలలో ఇది కిలోమీటరుకు 1.78 దిర్హామ్లుగా ఉంది. యూఏఈలో ఈనెల ఇంధన ధరలు లీటరుకు 27 ఫిల్స్ వరకు పెరిగాయి. సూపర్ 98 ధర లీటరుకు Dh0.27 లేదా 9.7 శాతం పెరిగి Dh3.05కి చేరింది. ప్రత్యేక 95 ధర Dh0.26 లేదా 9.7 శాతం Dh2.93కి పెరిగింది. E-ప్లస్ ధర Dh0.27 లేదా 10.4 శాతం పెరిగి లీటరు Dh2.86 చేరుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!