ఇంధన ధరల ఎఫెక్ట్: టాక్సీ ఛార్జీలను పెంచిన అజ్మాన్ అథారిటీ
- February 02, 2023
యూఏఈ: యూఏఈ లో ఫిబ్రవరి నెలలో పెరిగిన ఇంధన ధరల ప్రభావం టాక్సీ ఛార్జీలపై పడింది. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా టాక్సీ ఛార్జీలను సవరించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.2023 ఫిబ్రవరి నెలలో ప్రయాణీకుల వద్ద కిలోమీటరుకు 1.83 దిర్హామ్లు వసూలు చేయనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గత నెలలో ఇది కిలోమీటరుకు 1.78 దిర్హామ్లుగా ఉంది. యూఏఈలో ఈనెల ఇంధన ధరలు లీటరుకు 27 ఫిల్స్ వరకు పెరిగాయి. సూపర్ 98 ధర లీటరుకు Dh0.27 లేదా 9.7 శాతం పెరిగి Dh3.05కి చేరింది. ప్రత్యేక 95 ధర Dh0.26 లేదా 9.7 శాతం Dh2.93కి పెరిగింది. E-ప్లస్ ధర Dh0.27 లేదా 10.4 శాతం పెరిగి లీటరు Dh2.86 చేరుకుంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







