దివాన్ చీఫ్ జబర్ అల్-సబాహ్తో భారత రాయబారి భేటీ
- June 16, 2023
కువైట్: దివాన్ ఆఫ్ హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్ హెచ్ఈ షేక్ అహ్మద్ అబ్దుల్లా జబర్ అల్-సబాహ్ తో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ స్వైకా సమావేశమయ్యారు. రాయబారి దివాన్ చీఫ్తో వివిధ ద్వైపాక్షిక చర్చల గురించి ఆయన చర్చించారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తుత స్థితితోపాటు భవిష్యత్తు అవకాశాల గురించి ఆయనకు వివరించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలపై కూడా ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







