దివాన్ చీఫ్ జబర్ అల్-సబాహ్తో భారత రాయబారి భేటీ
- June 16, 2023
కువైట్: దివాన్ ఆఫ్ హిస్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్ హెచ్ఈ షేక్ అహ్మద్ అబ్దుల్లా జబర్ అల్-సబాహ్ తో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ స్వైకా సమావేశమయ్యారు. రాయబారి దివాన్ చీఫ్తో వివిధ ద్వైపాక్షిక చర్చల గురించి ఆయన చర్చించారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తుత స్థితితోపాటు భవిష్యత్తు అవకాశాల గురించి ఆయనకు వివరించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలపై కూడా ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







