డ్రగ్స్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్
- June 16, 2023దోహా, ఖతార్: వివిధ రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉపయోగించిన నలుగురు అనుమానితులను అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ జనరల్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు మేల్స్, ఉమెన్స్ ఉన్నారు. ప్రాసిక్యూషన్ అధికారుల దాడుల్లో నిందితుల నివాసాల నుంచి రోల్స్, రేపర్లలో దాచిన పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను గుర్తించినట్లు MoI ట్విట్టర్లో తెలిపింది. 13 కిలోగ్రాముల హషీష్, 350 గ్రాముల షాబు (మెథాంఫేటమిన్) లను నిందితుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..