డ్రగ్స్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్
- June 16, 2023
దోహా, ఖతార్: వివిధ రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉపయోగించిన నలుగురు అనుమానితులను అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ జనరల్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు మేల్స్, ఉమెన్స్ ఉన్నారు. ప్రాసిక్యూషన్ అధికారుల దాడుల్లో నిందితుల నివాసాల నుంచి రోల్స్, రేపర్లలో దాచిన పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను గుర్తించినట్లు MoI ట్విట్టర్లో తెలిపింది. 13 కిలోగ్రాముల హషీష్, 350 గ్రాముల షాబు (మెథాంఫేటమిన్) లను నిందితుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







