డ్రగ్స్ కేసులో ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్
- June 16, 2023
దోహా, ఖతార్: వివిధ రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉపయోగించిన నలుగురు అనుమానితులను అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ జనరల్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు మేల్స్, ఉమెన్స్ ఉన్నారు. ప్రాసిక్యూషన్ అధికారుల దాడుల్లో నిందితుల నివాసాల నుంచి రోల్స్, రేపర్లలో దాచిన పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను గుర్తించినట్లు MoI ట్విట్టర్లో తెలిపింది. 13 కిలోగ్రాముల హషీష్, 350 గ్రాముల షాబు (మెథాంఫేటమిన్) లను నిందితుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









