కువైట్ చమురు మంత్రితో భారత రాయబారి కీలక చర్చలు
- November 17, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గురువారం ఉప ప్రధాన మంత్రి మరియు చమురు మంత్రి మరియు ఆర్థిక మరియు పెట్టుబడుల సహాయ మంత్రి అయిన హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ సాద్ హమద్ నాసిర్ అల్-బరాక్ను కలిశారు. ఈ సందర్భంగాద్వైపాక్షిక ఆర్థిక మరియు పెట్టుబడి సహకారంపై చర్చించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ సహకారాన్ని మరింతగా పెంచడానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో ఆదర్శ్ స్వైకా చర్చించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!